విభజన జరిగితే తెలంగాణతో ఉంటాం: జెసి దివాకర్ రెడ్డి

రాష్ట్ర విడిపోతే ఆంధ్రవారికి ఏ విధమైన నష్టం లేదని, నష్టమంతా రాయలసీమకేనని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మరో రాయలసీమ కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. మహిళా బిల్లుపై తీసుకున్న మాదిరిగానే తమ పార్టీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై కూడా నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తాము శ్రీకృష్ణ కమిటీకి సమైక్యనినాదాన్నే వినిపిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి సమైక్యవాదం వినిపించారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications