విభజన జరిగితే తెలంగాణతో ఉంటాం: జెసి దివాకర్ రెడ్డి

రాష్ట్ర విడిపోతే ఆంధ్రవారికి ఏ విధమైన నష్టం లేదని, నష్టమంతా రాయలసీమకేనని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మరో రాయలసీమ కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. మహిళా బిల్లుపై తీసుకున్న మాదిరిగానే తమ పార్టీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణపై కూడా నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తాము శ్రీకృష్ణ కమిటీకి సమైక్యనినాదాన్నే వినిపిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి సమైక్యవాదం వినిపించారు.












Click it and Unblock the Notifications