కొందరు మంత్రులపై రోశయ్య వేటు?

ఏప్రిల్ మొదటివారంలో ఆయన ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుంటారని, ఒక జాబితాను కూడా సమర్పించి ఆమోదం తెచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. పలువురు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా మంత్రివర్గంలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదుకు సంబంధించి మర్రి శశిధర్ రెడ్డి, శంకరరావు, కడప జిల్లాకు చెందిన డిఎల్ రవీంద్రా రెడ్డి, అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కె. జానారెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications