సజావుగా పదో తరగతి పరీక్షలు
పరీక్ష రాస్తున్నవారిలో రెగ్యులర్ విద్యార్థులు 10.76 లక్షల మంది కాగా, ప్రైవేట్ విద్యార్థులు 2.87 లక్షల మంది ఉన్నారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 300 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. పరీక్షల్లో ఇప్పటి వరకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనట్లు వార్తలు రాలేదు. కాగా, మావోయిస్టుల బంద్ వల్ల విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడానికి కాస్తా ఇబ్బంది పడ్డారు.
Comments
Story first published: Monday, March 22, 2010, 11:06 [IST]