వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
8 వేల పౌండ్లు పలికిన హిట్లర్ లేఖ
ప్రథమ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన సెటిల్ మెంట్ తొలగింపునకు బ్రిటన్, జర్మనీల మధ్య ఒప్పందం కుదరగలదని హిట్లర్ ఆ లేఖలో ఆశించారు. మాసాచుసెట్స్ కు చెందిన రెండో ప్రపంచ యుద్ధం మ్యూజియలం యజమాని కెన్నెత్ రెండెల్ ఈ లేఖను కొనుగోలు చేశాడు. చారిత్రక ప్రాధాన్యం గల ఆ లేఖకు తాను 50 వేల పౌండ్లైనా చెల్లించే వాడినని అన్నాడు.
Comments
Story first published: Wednesday, March 24, 2010, 13:48 [IST]