8 వేల పౌండ్లు పలికిన హిట్లర్ లేఖ

ప్రథమ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన సెటిల్ మెంట్ తొలగింపునకు బ్రిటన్, జర్మనీల మధ్య ఒప్పందం కుదరగలదని హిట్లర్ ఆ లేఖలో ఆశించారు. మాసాచుసెట్స్ కు చెందిన రెండో ప్రపంచ యుద్ధం మ్యూజియలం యజమాని కెన్నెత్ రెండెల్ ఈ లేఖను కొనుగోలు చేశాడు. చారిత్రక ప్రాధాన్యం గల ఆ లేఖకు తాను 50 వేల పౌండ్లైనా చెల్లించే వాడినని అన్నాడు.












Click it and Unblock the Notifications