విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామజపం చేస్తూ రామచిలుక మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Parrot die with Rama japam
విశాఖపట్నం: రామనామ స్మరణ చేస్తూ ఓ రామచిలుక శనివారం ప్రాణాలు విడిచింది. శనివారం ఉదయం రామ చిలుక ఆలయంలోని రాముడి పాదాల మీద వాలి ఆ చిలుక తుది శ్వాస విడిచింది. విశాఖపట్నం కంచరపాలెం సమీపంలోని ధర్మానగర్ కోదండ రామాలయంలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రామచిలుక వ్యవహారం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

మూడు రోజులుగా శ్రీరామ నవమి రోజు నుంచి ఆ రామచిలుక ఆలయంలోకి వస్తూ ఉన్నది. అప్పటి నుంచి అది రామస్మరణ చేస్తూనే ఉన్నది. పక్కనే అర్చనలు జరుగుతున్నా బెదరకుండా రామచిలకు అక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఉండిపోయింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి అక్కడే ఉంటూ వచ్చింది. మధ్యాహ్నం చిలుక చనిపోయింది. దానికి ప్రజలు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X