రామజపం చేస్తూ రామచిలుక మృతి

మూడు రోజులుగా శ్రీరామ నవమి రోజు నుంచి ఆ రామచిలుక ఆలయంలోకి వస్తూ ఉన్నది. అప్పటి నుంచి అది రామస్మరణ చేస్తూనే ఉన్నది. పక్కనే అర్చనలు జరుగుతున్నా బెదరకుండా రామచిలకు అక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఉండిపోయింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి అక్కడే ఉంటూ వచ్చింది. మధ్యాహ్నం చిలుక చనిపోయింది. దానికి ప్రజలు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications