రోశయ్య బంధువునంటూ 50 లక్షలు వసూలు
వినుకొండకు చెందిన పప్పుల మిల్లు యజమాని నేరెళ్ళ పాపారావు అవినీతి పరులైన అధికారులకు, అక్రమాలు చేసే వ్యాపారులకు మధ్య వారధిగా ఉంటూ గత మూడు నెలలుగా పప్పుల, బియ్యం మిల్లుల యజమానుల నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పాపారావు చిన్న తమ్ముడు పూర్ణ చంద్రరావు నెల్లూరు జిల్లా గూడూరు మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న్నారు. రోశయ్య పెద్ద కుమారుడు శివప్రసాద్ కు బావమరిది అవుతాడు. ఈ దూరపు చుట్టరికాన్ని అడ్దంపెట్టుకుని పాపారావు వసూళ్ల కార్యక్రమాన్ని చేపట్టాడని పోలీసు అధికారులు చెప్పారు.
Comments
Story first published: Tuesday, March 30, 2010, 11:30 [IST]