కుట్ర గురించి ఆలోచించాల్సిందే: జెసి

హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల వెనక సీమాంధ్ర నాయకుల కుట్ర ఉందనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విమర్సను ఆయన కొట్టి పారేశారు. సీమాంధ్ర నాయకులకు అంత సత్తా లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులకు అంత సత్తా ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని ఆయన అన్నారు. సంచలనం సృష్టించే సత్తా తెలంగాణవాదులకే ఉందని ఆయన అన్నారు. జెసి న్యూఢిల్లీ రావడాన్ని బట్టి ఏప్రిల్ మొదటివారంలో రోశయ్య మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications