వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పూణే ప్రమాదంలో పది మంది మృతి
రోడ్డు ప్రమాదం సోమవారం తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడినవారిని సాసూన్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Comments
Story first published: Monday, April 5, 2010, 10:17 [IST]