వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సామ్రాట్ దహాల్ తో మనీషా కొయిరాల పెళ్లి
అమెరికాలో చదువుకున్న సామ్రాట్ సొంతంగా బయో గ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి నేపాల్ వచ్చాడు. తొలి ప్లాంట్ పర్యాటక నగరం పోఖారాలో ఏర్పాటవుతుంది. మనీషా కొయిరాల నటిస్తున్న నేపాలీ చిత్రం ధర్మ షూటింగ్ అక్కడే జరుగుతుంది. తెలుగు చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం కేరళలో ఉన్న మనీషా శుక్రవారం అక్కడికి చేరుకుంటుంది. సామ్రాట్ మనీషా కొయిరాలతో నిత్యం ఫోన్ లో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఖాట్మండ్, ముంబై, న్యూయార్క్ ఎక్కడ ఉంటారనేది వారు నిర్ణయం తీసుకుంటారని సురేంద్ర అంటున్నారు.
Comments
Story first published: Tuesday, April 6, 2010, 13:50 [IST]