వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ కు వికె దుగ్గల్ ఆహ్వానం
రాష్ట్ర పరిస్థితిపై ఏర్పడిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఈ నెల 16వ తేదీ నుంచి రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతుంది. ఇందులో భాగంగా తొలుత తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ను చర్చలకు ఆహ్వానించారు. వరుసగా ఇతర రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతారు. కాగా, ఈ నెల 22, 23 తేదీల్లో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు హైదరాబాద్ వెళ్తారు.
Comments
కె చంద్రశేఖర రావు తెలంగాణ వికె దుగ్గల్ శ్రీకృష్ణ కమిటీ న్యూఢిల్లీ k chandrasekhar rao telangana vk duggal srikrishna committee new delhi
Story first published: Monday, April 12, 2010, 17:13 [IST]