వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో పార్సిల్ బాంబు పేలుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

New Delhi
న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం పార్సిల్ బాంబు పేలింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన ఢిల్లీలోని జామియా నగర్ లో సోమవారం సాయంత్రం సంభవించినట్లు పోలీసులు చెప్పారు. కొరియర్ సర్వీస్ బాయ్ మొహమ్మద్ ఉజైర్ అనే వ్యక్తికి పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాడు.

ఆ పార్సిల్ ను ఉజైర్ తెరవగానే బాంబు పేలింది. ఈ పేలుడులో అతను గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X