సిఎం కార్యక్రమంపై తేనెటీగల దాడి
కాగా, రోశయ్య గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. సోమవారం తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు.
Comments
Story first published: Monday, April 12, 2010, 17:20 [IST]