వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రామ్మోహన్ సెక్యూరిటీపై నక్సల్స్ కాల్పులు
రామ్మోహన్ వెంట ఉన్న సెక్యూరిటి గార్డులపై, స్థానిక పోలీసులపై నక్సలైట్లు దంతెవాడ జిల్లా చింతల్నార్ లో ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. తాము ఉన్నామని ప్రకటించడానికే మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు.
Comments
Story first published: Saturday, April 17, 2010, 15:23 [IST]