వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్మోహన్ సెక్యూరిటీపై నక్సల్స్ కాల్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

naxalites
రాయపూర్: బిఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఇఎన్ రామ్మోహన్ భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు శనివారం కాల్పులు జరిపారు. సిఆర్పీఎఫ్ దుస్తులు ధరించిన నక్సలైట్లు చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో ఈ కాల్పులు జరిపారు. మావోయిస్టుల చేతిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంఘటనపై రామ్మోహన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఆయన దంతెవాడ వచ్చారు.

రామ్మోహన్ వెంట ఉన్న సెక్యూరిటి గార్డులపై, స్థానిక పోలీసులపై నక్సలైట్లు దంతెవాడ జిల్లా చింతల్నార్ లో ఈ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. తాము ఉన్నామని ప్రకటించడానికే మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X