జగన్ కు పిసిసి ఇవ్వాల్సిందే: మారెప్ప

దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడంలో ఆయన సఫలీకృతులవుతున్నారన్నారు. అదేవిధంగా వైయస్ జగన్ కు కూడా పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెడితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీకి ఎదురులేకుండా పోతుందని అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో వృద్ధులకు కాకుండా యువతరానికి, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రాలయం నియోజకవర్గంలో వృద్ధుడికి టిక్కెట్ ఇవ్వడం వల్లే అక్కడ కాంగ్రెసు పార్టీ ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications