వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గవర్నర్ పై కేశవరావు మండిపాటు
పరిపాలనా వ్యవస్థలో ఏవైనా లోపాలు ఉంటే గవర్నర్ నరసింహన్ నేరుగా ముఖ్యమంత్రి రోశయ్యకి చెప్పాలని, కానీ పాలనపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని వ్యాఖ్యానించడం సరికాదని మరో కాంగ్రెసు సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. పాలనపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని గవర్నర్ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనివల్ల ఉద్యోగుల్లో ఆత్మస్త్థెర్యం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. గవర్నర్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఇలాంటివి సరిదిద్దుకోవాలని కోరారు. పాలనా వ్యవస్థపై ఆయన ప్రత్యక్షంగా సీఎంకి సలహాలు ఇవ్వాలని సూచించారు.
Comments
కేశవరావు హనుమంతరావు కాంగ్రెసు నరసింహన్ న్యూఢిల్లీ keshav rao hanumanth rao congress narasimhan new delhi
Story first published: Monday, May 3, 2010, 12:36 [IST]