తెరాసకు మంచిది కాదు: చంద్రబాబు

మార్కెట్ యార్డులోని ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రోశయ్యది పనికి మాలిన ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రులకు అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications