ముగ్గురు కార్మికుల సజీవ దహనం
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కంపెనీ యాజమాన్యంపై కఠినచర్యలు తీసుకుంటామని ఆల్వాల్ డీసీపీ శివప్రసాద్ తెలిపారు. రసాయనాలు ఉన్నందువల్లనే మంటలు త్వరగా అదుపులోకి రాలేదని అగ్నిమాపక అధికార్లు తెలిపారు.
Comments
Story first published: Sunday, May 16, 2010, 12:34 [IST]