రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Krishna Dist
విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద 9వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వేగంగా వస్తున్న లారీ, కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా గుడివాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+