హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణ యాత్రకు భద్రత చర్యలు: గిరీష్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Girish Kumar
హైదరాబాద్: తెలంగాణలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ చెప్పారు. తెలంగాణకు చెందిన కొందరి విజ్ఞప్తి మేరకు తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ యాత్రలో సమస్యలు సృష్టించేవారిపై కూడా దృష్టి పెడతామని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే, వరంగల్ జిల్లాలో వైయస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రను రాజకీయం చేయవద్దని మహబూబ్ బాద్ శాసనసభ్యురాలు కవిత విజ్ఞప్తి చేశారు. జగన్ ఓదార్పు యాత్రను విజయవంతం చేయాలని ఆమె కాంగ్రెసు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X