వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టుల దాడిలో 15 మంది అమాయకుల బలి
ఈ ప్రమాదం వివరాలు తెలియడంతోనే కేంద్రరైల్వే శాఖమంత్రి మమతాబెనర్జీ హుటాహుటీన సంఘటన స్థలానికి బయలుదేరారు. ఈ ప్రమాదంలోని బాధితుల వివరాలు తెలుకునేందుకు రెండు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఐదు వైద్యబృందాలు సంఘటన స్థలానికి బయలుదేరాయి.
Comments
Story first published: Friday, May 28, 2010, 10:01 [IST]