Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

Hyderabad
హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌ పేట ప్రేమ్‌ నగర్‌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది దారుణహత్యకు గురయ్యారు. కరీముద్దీన్‌, షాజిదాబేగం, అబ్దుల్‌, సయ్యద్‌ కరీం, నేహా అనే వారిని దుండగులు హత్య చేశారు. కుటుంబ కలహాలతో ఈ హత్యలు జరిగివుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

నేహ, జహంగీర్ లకు రెండేళ్ళ క్రితం పెళ్ళయింది. మూడు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నేహను ఆమె బంధువులను దుండగులు హతమార్చారు. భార్యాభర్తల మధ్య కలహాలే ఈ హత్యలకు కారణమని స్ధానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+