హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌ పేట ప్రేమ్‌ నగర్‌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది దారుణహత్యకు గురయ్యారు. కరీముద్దీన్‌, షాజిదాబేగం, అబ్దుల్‌, సయ్యద్‌ కరీం, నేహా అనే వారిని దుండగులు హత్య చేశారు. కుటుంబ కలహాలతో ఈ హత్యలు జరిగివుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

నేహ, జహంగీర్ లకు రెండేళ్ళ క్రితం పెళ్ళయింది. మూడు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నేహను ఆమె బంధువులను దుండగులు హతమార్చారు. భార్యాభర్తల మధ్య కలహాలే ఈ హత్యలకు కారణమని స్ధానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X