వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెలికాప్టర్ ప్రమాదంలో కో పైలట్ కృష్ణ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Navy Helicopter
విశాఖపట్నం: హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కో పైలట్ కృష్ణ మరమించారు. పైలట్లు తుషార్, దీపికా మిశ్రా, హృతికేష్ గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని శారదా నదిలో బుధవారం ఓ హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. దాన్ని నేవీ హెలికాప్టర్ గా గుర్తించారు. సాంకేతిక లోపం వల్లనే అది కూలిపోయినట్లు భావిస్తున్నారు.

హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న నలుగురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించారు. కూలిన చేతక్ హెలికాప్టర్ లో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. హైటెన్షన్ వైర్లకు తాకి అది నేల కూలినట్లు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X