కడప జిల్లాలో టిడిపి నేతపై బాంబు దాడి: ఇద్దరు మృతి

బాంబు దాడిలో కార్యాలయం గుమాస్తా అంకాలమ్మ, వెంకటరెడ్డి అనుచరుడు రామసుబ్బారెడ్డి మరణించారు. మరో కార్యాలయ గుమస్తా మునుస్వామి దాడిలో గాయపడ్డాడు. కోడగానిపల్లె గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ప్రజా సమస్యలు వినిపించడానికి ఎంపిడివో కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది. గ్రామకక్షలే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications