కె చంద్రశేఖర రావు దీక్ష దీక్షనే కాదు, సత్తా మాదే: పాల్వాయి

విలువ లేని మాటలతో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఐదేళ్లు వెనక్కి తీసికెళ్లారని ఆయన అన్నారు. తెలంగాణలో పనికి మాలిన ప్రాజెక్టులను తలపెట్టారని, ఆంధ్రాలో ప్రయోజనకరమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలోని సాగు నీటి ప్రాజెక్టులను సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications