వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇచ్చాపురంలో వైయస్ జగన్ కు వేలాదిగా జనం ఆహ్వానం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఇచ్చాపురం: ఓదార్పు యాత్రలో భాగంగా కడప ఎంపీ వైయస్ జగన్‌ ఇచ్చాపురం చేరుకున్నారు. ఇచ్చాపురం రైల్వేస్టేషన్‌ లో అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు వేలాదిమంది తరలివచ్చారు.

అధిష్టానవర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోయినా జగన్ సాహసోపేతంగా ఈ యాత్రకు ఉపక్రమించారు. జగన్ పై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ కు ఉన్న ప్రజాదరణను అంచనా వేసే పనిలో అధిష్టానవర్గం ఉంది. ఆయనపై తొందరపడి చర్యలు తీసుకోకూడదని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X