తెగించిన వైయస్ జగన్: సిఎం రోశయ్యపై డైరెక్ట్ అటాక్
"శ్రీకాకుళం జిల్లా పర్యటనలో నా జీవితంలో మరచిపోలేని సంఘటనలు...నాకర్థం కాని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ ఉన్నా వారి మనసులు నా మీదే ఉన్నాయి. నా కుడి పక్కన ఎంపీగారి భర్త, ఎడమ పక్కన ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నారు. నేను ఓదార్పు కోసం వచ్చాను. బాధ నుంచి నేను కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ప్రజానీకం బాధపడ్డారు. వారిని లాలించి పరామర్శించడానికి నేను అన్ని ప్రాంతాలకు వెళ్లినప్పుడు స్థానిక ఎమ్మెల్యే వస్తే ఎంతో బాగుండును అని అనుకున్నాను. దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావడంలేదు" అన్నారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర శ్రీకాకుళం హైదరాబాద్ sonia gandhi ys jagan congress odarpu yatra srikakulam hyderabad
Story first published: Monday, July 12, 2010, 8:36 [IST]