ప్రభుత్వం సమాధానం చెప్పాలి: సోంపేట ఘటనపై చిరంజీవి

సెజ్ లకు గానీ ఇతర ప్రాజెక్టులకు గానీ భూసేకరణ జరిపే విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రభుత్వం నిర్వాసితులకు తగిన నష్టపరిహారం చెల్లించి భూసేకరణ జరిగేలా చూడాలని ఆయన అన్నారు. సోంపేట ఘటనను సిపిఐ కార్యదర్శి నారాయణ కూడా ఖండించారు. సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం నాయకులు కె. ఎర్రంనాయుడు, కళా వెంకట్రావు సోంపేట ఘటనను ఖండించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications