చంద్రబాబు అల్టిమేటంపై బాబ్లీ మీద దిగొచ్చిన ప్రధాని

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రధాని సమక్షంలో ఆగస్టు 2వ తేదీన జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ప్రధాని కార్యాలయం నుంచి గురువారం వర్తమానం అందింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్యల మధ్య ఆగస్టు 2వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర జల సంఘం అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications