నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశా: ఆనం వివేకానంద రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
నెల్లూరు: తాను ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని కలవడంపై వివిధ కథనాలు ప్రచారంలోకి రావడంతో కాంగ్రెసు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వివరణ ఇచ్చారు. చిరంజీవిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీని విమర్సిస్తే సహించబోమని ఆయన అన్నారు.

చిరంజీవితో ఆనం వివేకానంద రెడ్డి సోమవారం కలిసి మంతనాలు జరిపారు. దీనిపై వివిధ వార్తాకథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చిరంజీవి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చిరంజీవిని ఆయన కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆనం వివేకానంద రెడ్డి వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X