రాజశేఖర్, జీవితలకు బెదిరింపులు: కాపునాడు నేత శ్రీనివాస్ లొంగుబాటు

Rajasekhar
హైదరాబాద్: సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులను బెదిరించిన కేసులో ఆంధ్రప్రదేశ్ కాపునాడు సంఘర్షణ సమితి అధ్యక్షుడు మాసాబత్తుల శ్రీనివాస్ సోమవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవితలను పోన్ లో బెదిరించిన కేసులో శ్రీనివాస్ నిందితుడు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారికి బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులతో కూడిన మెసేజ్ లు వారికి వచ్చాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+