వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై మళ్లీ చెప్పను: పనబాక లక్ష్మి

చిన్న కుటుంబంలోనే ఎన్నో కలతలు వస్తాయని, 150 ఏళ్ల చరిత్ర గల పార్టీలో కలతలు రావడం సహజమని ఆమె అన్నారు. ఇవ్వాళ్ల కొట్టుకుంటాం, రేపు కలిసిపోతామని ఆమె అన్నారు. ప్రస్తుత పరిణామాల వల్ల పార్టీకి ఏ విధమైన నష్టం జరగదని ఆమె అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చానని, వాటిలో పాల్గొని ఢిల్లీ వెళ్తానని ఆమె చెప్పారు. ప్రజలకు సేవ చేస్తామని హామీ ఇచ్చి గెలుస్తామని, తమ హామీలను నెరవేర్చుకుంటామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications