ఇంత కన్నా ఎక్కువ మాట్లాడను: పులివెందులలో వైయస్ జగన్

ఈ కార్యక్రమంలో కాంగ్రెసు శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కమలమ్మ పాల్గొన్నారు. మంత్రి అహ్మదుల్లా దూరంగా ఉన్నారు. అయితే తాను జగన్ అనుమతితోనే రాజమండ్రి వచ్చానని ఆయన రాజమండ్రిలో అన్నారు. రేపటి జగన్ ఓదార్పు యాత్రలో తాను పాల్గొంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications