వైయస్ జగన్ పై చర్యకు కాంగ్రెసు క్రమశిక్షణా సంఘం చర్చ

జగన్ పై ఆషామాషీగా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే క్రమశిక్షణా సంఘం భేటీ జరిగినట్లు సమాచారం. పార్టీ నియమావళి ప్రకారం జగన్ పై చర్యలు తీసుకోవాలనేది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ, అంబటి రాంబాబులపైనే కాకుండా ఇతర పార్టీ నాయకులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications