వైయస్ జగన్ పై చర్యకు కాంగ్రెసు క్రమశిక్షణా సంఘం చర్చ

జగన్ పై ఆషామాషీగా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే క్రమశిక్షణా సంఘం భేటీ జరిగినట్లు సమాచారం. పార్టీ నియమావళి ప్రకారం జగన్ పై చర్యలు తీసుకోవాలనేది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ, అంబటి రాంబాబులపైనే కాకుండా ఇతర పార్టీ నాయకులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications