గ్రూప్ వన్ పరీక్ష వాయిదాను కోరుతున్న తెలంగాణ మంత్రులు

గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి ముఖ్యమంత్రి రోశయ్యకు సూచించారు. ఢిల్లీ నుంచి ఫోన్లో కాకా రోశయ్యతో మాట్లాడారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో వాయిదా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా కోరారు. తెలంగాణవారికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications