గ్రూప్ వన్ పరీక్ష వాయిదాను కోరుతున్న తెలంగాణ మంత్రులు

గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి ముఖ్యమంత్రి రోశయ్యకు సూచించారు. ఢిల్లీ నుంచి ఫోన్లో కాకా రోశయ్యతో మాట్లాడారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో వాయిదా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా కోరారు. తెలంగాణవారికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications