సీమాంధ్ర ఎంపిల భేటీకి హర్షకుమార్, బొత్స ఝాన్సీ డుమ్మా

కాగా, కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, పల్లంరాజు, సాయిప్రతాప్ కూడా ఈ సమావేశానికి రాలేదు. మంత్రులు కావడం వల్ల వారు హాజరు కాలేదని చెబుతున్నారు. అయితే, పురంధేశ్వరి మాత్రం రాష్ట్ర విభజన అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications