విశాఖలో వరంగల్ విద్యార్థిపై దాడి:వరంగల్ లో నిరాహార దీక్ష

విద్యార్థిని ఎవ్వరూ ఏమీ అనలేదని, డబ్బులు కట్టలేకనే నరేష్ వెళ్లిపోయాడని యాజమాన్యం అంటోంది. అసలు అతనికి అయన తరగతి గది కూడా తెలియదని కేవలం సర్టిఫికెట్లు మాత్రమే అడిగాడని, ఫీజు చెల్లించక పోవడంతో తాము ఇవ్వలేదని అన్నారు. తమ విద్యార్థులు ఎవ్వరు కూడా నరేష్ ను అవమానపరిచలేదని అన్నారు.
నరేష్ వెనుక రాజకీయశక్తుల హస్తం ఉండవచ్చని ఎంపీ సబ్బం హరి అనుమానం వ్యక్తం చేశారు. ఆయన చెబుతున్నవి నిజాలు కాక పోవచ్చన్నారు. ఇక్కడ అలాంటి చర్యలకు పాల్పడే వారు లేరని అన్నారు. ఒకవేళ అలాంటిది ఐతే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నరేష్ ను అవమానపరిచటం అంతా ఉత్తిదేనని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. నిజంగానే అలాంటి అవమానం జరిగిందని సదరు విద్యార్థి నిరూపిస్తే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని,ఈ విషయమై నరేష్ తనను కలిస్తే సమస్య పరిష్కరిస్తానన్నారు. కేవలం ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడానికే ఇలాంటి చర్యలకు పూనుకుటున్నారన్నారు. ఇలాంటి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం తమ ప్రాంతంలో లేదన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications