హెరిటేజ్ ఆస్తులను తెలంగాణ ప్రజలు అడుగతలేరు: తెరాస

నాగం జనార్దన్ రెడ్డికి ఓసారి దేహశుద్ధి చేసినా చిత్తశుద్ధి రాలేదని వారు వ్యాఖ్యానించారు. మెడలు తిప్పడం కూడా చేతగాని నాగం జనార్దన్ రెడ్డికి కెసిఆర్ విమర్శించే అర్హతం లేదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టారని వారన్నారు. తెలంగాణ పల్లెల్లోకి పోతే తెలుగుదేశం నాయకులను ప్రజలు బండబూతులు తిడుతున్న విషయం తెలుస్తుందని వారు చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోలేకనే కెసిఆర్ పై ఏదో రకమైన విమర్శలు చేస్తున్నారని వారన్నారు. ఏదో ఒక రోజు చంద్రబాబు చావుకేక పెడతారని వారన్నారు. చంద్రబాబు చేత శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇప్పిస్తే తెలుగుదేశం నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారని వారన్నారు. తెలంగాణ ఉద్యమానికి పట్టిన తెగులు తెలుగుదేశం పార్టీ అని వారు వ్యాఖ్యానించారు. నాగం జనార్దన్ రెడ్డి ఒళ్లు ఎలా పెరిగిందో తెలంగాణ ప్రజలకు తెలుసునని వారన్నారు. తెలంగాణ ప్రజలపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని వారు విమర్శించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications