వైయస్ జగన్ మంత్రులకు మరింత వెసులుబాటు

రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంతోనే కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టడానికి రోశయ్యకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అంటున్నారు. అయినా రోశయ్య అందుకు పూనుకోవడం లేదని సీనియర్ శాసనసభ్యుల్లో కొంత నిర్లిప్తత చోటు చేసుకుంది. జెసి దివాకర్ రెడ్డి, కె. జానారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, పి. శంకరరావు, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్లు పలువురు మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. మంత్రివర్గం పునర్వ్యస్థీకరణలో జాప్యం జరుగుతుండడంతో బాలినేని శ్రీనివాస రెడ్డికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇప్పటికిప్పుడే ఉద్వాసన పలికే స్థితి లేదు. ఇది వారికి చాలా వరకు ఊరటనిచ్చే విషయమే.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications