హైదరాబాద్ లో రెడ్ అలర్ట్: భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్ నగరం మొత్తం బంద్ ప్రాంతాన్ని తలపిస్తుంది. అవసరాన్ని బట్టి అదనపు పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయించారు. ఎవరైనా హింసాయుత ఘటనలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 500 మంది అనుమానితులను పోలీసును ఆదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల యజమానులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.
తీర్పు ఎలా వచ్చినా అందరూ శాంతియుతంగా ఉండాలని మతపెద్దలు, ప్రభుత్వం, పోలీసు అధికారులు, మీడియా ఎప్పటికప్పుడు ప్రజలను కోరుతుంది. సహనం పాటించాలంటూ సామరస్యంతో మెలగాలంటూ పలు సంఘాలు శాంతి ర్యాలీలు తీస్తున్నాయి. విజయవాడలో విద్యార్థులతో శాంతిర్యాలీ నిర్వహించారు. భరతమాత, వివిధ మత పెద్దల రూపంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. హిందూ ముస్లిం భాయీ భాయీ, భారత సమైఖ్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications