వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీమంత్రి మారెప్ప బాసట

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించి, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వారికి పార్టీ ఆఘమేఘాల మీద పార్టీ పదవులు కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. రోశయ్య పాలనలో మంత్రులు పని చేయడం లేదన్నారు. మంత్రులు దేనిని పట్టించుకోవటం లేదన్నారు. మంత్రులు పని చేయక పోవటంతో అధికారులు మోనార్కుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications