ముగ్గురు పిల్లల్ని బావిలో పడవేసిన కసాయి తండ్రి

Mahaboobnagar District
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని రావిచేడులో కసాయితండ్రి తన ముగ్గురు పిల్లలను బావిలో వేసి చంపివేసిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన భార్య కాపురానికి రావటం లేదనే నిస్పృహలో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు సమాచారం. అయితే తన పిల్లలను ఆయన చూసుకుంటాడని అనుకున్నానని గాని, ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదని తల్లి ఏడుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+