జగన్ చేపడుతున్న ఓదార్పు వ్యక్తిగతం: కేంద్రమంత్రి పనబాక

శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 31న నివేదిక ఇచ్చిన అనంతరం ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ విషయంలో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని అమె చెప్పారు. షెడ్యుల్టు కులాల కోసం అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు ప్రభుత్వం ప్రభుత్వంగాని ఎంతో చేస్తుందన్నారు. కార్యక్రమం అనంతరం షెడ్యుల్డు కులాలు సంఘాలు మంత్రిని సన్మానించాయి.












Click it and Unblock the Notifications