రంగారెడ్డి:
రంగారెడ్డి
జిల్లాలోని
తాండురులో
ఓ
మహిళ
ఓ
లాయరును
చెప్పుతో
కొట్టి
సంచలనం
సృష్టించింది.
తాండూరు
కోర్టులో
లాయరుగా
పని
చేస్తున్న
గోపాల్
తనను
లైంగికంగా
వేధిస్తున్నాడంటూ
సదరు
మహిళ
గోపాల్
ను
అందరిముందు
చెప్పుతో
కొట్టింది.
ఆ
వెంటనే
వెళ్లి
తనను
వేధించాడని,
అందుకే
కొట్టానని
విన్నివించుకుంది.