గ్రామాల్లోకి వస్తే చీపుర్లతో కొట్టండి: మహిళలకు మంత్రి వట్టి సూచన

సూక్ష్మ రుణసంస్థలు సామాన్యులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ఆలోచనలో ఉందని చెప్పారు. సరియైన క్రమంలో డబ్బులు ఇప్పించటంలో ప్రాజెక్టు డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు విఫలమయ్యారని చెప్పారు. అయితే ఈ పాపంలో బ్యాంకులను దోషులుగా చేయొద్దని కోరారు. సూక్ష్మ రుణసంస్థలపై చర్యలు తీసుకునే ఆర్డినేన్సు విషయంలో చర్చించడానికి గురువారం అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
రుణ సంస్థల వేధింపులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను వట్టి ఆదేశించారు. ఫిర్యాదులు అందిన వారీగా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications