గద్దర్ పై విరుచుకుపడిన తెరాస నాయకుడు చంద్రశేఖర్
2004లో తెలంగాణ అంశాన్ని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) తన ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో చేర్చిందని, రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చేర్చిందని, ఆ ఘనతంతా కెసిఆర్ దేనని ఆయన అన్నారు. కెసిఆర్ ఉద్యమం వల్ల యాభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేంద్ర ప్రభుత్వం తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, October 16, 2010, 13:07 [IST]