తెలంగాణను కెసిఆర్ కుటుంబం నుంచి రక్షించాలి: తలసాని

పనిగట్టుకుని తమ అధినేత చంద్రబాబుపై కెసిఆర్, తెరాస పార్టీలు అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. ట్యాంక్బండ్పై కొమరం భీం విగ్రహం పెట్టకపోతే మిగతా విగ్రహాలు కూల్చివేస్తామని సిరిసిల్ల శాసన సభ్యుడు కె. తారకరామారావు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ప్రకటన దారుణమని ఆక్షేపించారు.కేసీఆర్ స్వయంకృతం వల్లే తెలంగాణలో ఉప పార్టీలు పుట్టుకొచ్చాయని ఎద్దేవా చేశారు. అవి రాజకీయ రూపు సంతరించుకోనప్పుటికీ ముందు ముందు రాజకీయరూపులోకి రావచ్చని అభిప్రాయపడ్డారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications