ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణవాదుల రాస్తారోకో, ఉద్రిక్తత

కాగా, జిల్లాలోని రాష్ట్రావతరణ దినోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని రాజాపేట మండలం బేగంపేటలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మకు ఆందోళనకారులు సమాధి కట్టారు. నల్లగొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన అవతరణ దినోత్సవాలను అడ్డుకోవడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications