శ్రీకృష్ణ కమిటీ నివేదికను బట్టే తెలంగాణపై నిర్ణయం: చిదంబరం

రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఆంధ్రప్రదేశ్ కు అదనపు బలగాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. డిసెంబర్ తర్వాత శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చుననే అనుమానాల నేపథ్యంలో చిదంబరం ఆ విషయం చెప్పినట్లు భావిస్తున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఉద్యమాన్ని బలగాలతో ఆపలేరని, ఇది ప్రజల గుండెల్లోంచి పుట్టిన ఉద్యమమని ఆయన అన్నారు. గతంలో కూడా పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేయలేకపోయారని ఆయన గుర్తు చేశారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications