హీరో నవదీప్ కు రూ. 25వేల జరిమానా: కేసు మూసివేత

ఇటీవల హీరో నవదీప్ తన మిత్రులతో కలిసి కృష్ణానదిలో బోటు షికారుకు వెళ్లి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఏడుగురు మిత్రులతో ఓ ప్రైవేట్ బోటును అద్దెకు తీసుకుని కృష్ణానదిలో షికారుకు వెళ్లారు. నదిలో పడవ ఆగిపోవడంతో వారు నదిలో చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని రక్షించారు.












Click it and Unblock the Notifications