హరీష్ రావుపై కేసు పెట్టిస్తా: మల్లు భట్టి విక్రమార్క హెచ్చరిక

తెరాస నాయకుడు, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు పర్యాటక శాఖామంత్రి గీతారెడ్డి ఇంటిపై ఆమె లేని సమయంలో దాడి చేయటం హేయమని అన్నారు. దాడి కేసులో సైతం ఆయన తప్పించుకొని అమాయకులను అందులో ఇరికిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం జైలుకైనా వెళతామన్న హరీష్ రావు ఆ జైలు నుండి తప్పించుకోవడానికి సాటి తెలంగాణ వారిని జైలుకు పంపిస్తున్నాడని విమర్శించారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. హరీష్ రావుపై కేసు పెట్టిస్తానని, ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications